Tag Today Hilights

లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌నిరసనలు

సోనియా ప్లకార్డులతో పోడియం వద్ద ప్రదర్శన కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా సోనియా చట్టానికి అతీతురాలా అంటూ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి ఆగ్రహం దేశవ్యాప్తంగా ధర్నాలకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు న్యూ దిల్లీ, జూలై 21 : లోక్‌సభలో గురువారం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అయితే ఇడిముందు సోనియా హజరవుతున్ననేపథ్యంలో కాంగ్రెస్‌…

సోనియాకు మద్దతుగా నిలవాలి

జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి.. తెలంగాణ ఇచ్చిన దేవత ఇడి కేసులు పెట్టి వేధిస్తున్నారు మోడీ తీరుపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు, ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

‌త్రివర్ణ పతాక రెపరెపలు నాగరికత అతి పురాతనం బహు భాషల గళహారం అనేక కులాల ఐకమత్యం పలు మతాల పరిమళం భిన్న జాతుల వైవిధ్యం బహుళ జాతి జన జీవనం భిన్నత్వ లక్షణాల భారతం ! పుణ్య నదుల సమాహారం సకల సంస్కృతుల సమ్మిళితం సమిష్టి కుటుంబ సౌభాగ్యం భరతుడి పాలన ఆదర్శం ఆర్యుల వేద…

సాహితీరథి… దాశరథి

నవ కవన జలధి జాగృత పద్య నిధి సాహితీ రథ సారథి ప్రజా ఉద్యమ వారధి అతడే విశ్వ జగత్ప్రసిద్ధి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ దాస్య విముక్తికి కలం పోరు సాగించిన వీరుడు కుహనా వర్గ సమాజంపై ధిక్కార స్వరమెత్తిన ధీరుడు నిజాం నిరంకుశ పాలనపై అక్షరం సంధించిన యోధుడు రజాకారుల గుండెల మీద కవనబాకు…

అబార్షన్‌

‌విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్‌ 28‌న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో…

పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్‌,‌జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌కు సపంలో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్‌ ‌సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్ ‌కు సంబంధమున్నట్లు తెలుస్తోంది.…

ఆల్ట్‌న్యూస్‌ ‌జుబేర్‌కు ఊరట

అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్‌ ‌కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబేర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్‌ ‌బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…