కెసిఆర్కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు
విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్ వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్పై కాంగ్రెస్…
