Tag Today Hilights

15 ఏళ్ళ ఎన్టీవీ పాత్రికేయ ప్రయాణం …

న్యూస్‌ ‌ఛానల్‌ అం‌టే టీఆర్పీ రేటింగ్‌ ‌ల కోసం వెంపర్లాట కాదు…ఒక సామాజిక బాధ్యత అని గట్టిగా నమ్మిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. జర్నలిజం అంటే ప్రజా గళాన్ని వినిపించటం. వార్త అంటే వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. అందుకే సరిగ్గా 15 ఏళ్ల కిందట నరేంద్ర చౌదరి ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకుంది…

కెసిఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైంది

పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది ప్రజా స్వయంపాలన పేరుతో కుటుంబ పాలన చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు ప్రజా సంగ్రామ యాత్రకు రావడం అదృష్టం తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బిజెపి చీఫ్‌ ‌జేపీ నడ్డా వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తెలంగాణ…

ఉచితాలు బంద్‌ ‌చేయాలన్న బిజెపిని బంద్‌ ‌చేయాలి

కాళేశ్వరం నీళ్లు పారలేదని అనవసర విమర్శలు: మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ఉచితాలు బంద్‌ ‌చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బంద్‌ ‌చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే…

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణం

చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్‌ ‌చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్‌, ‌మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల…

తోవ దప్పని ‘‘తోక పతంగులు’’

‘‘‌బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరు జెండెత్తిన త్యాగాలశెరిత మనది.గసొంటి మట్టిల పుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట…

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

పరిభ్రమణం

ఉన్నది ఉన్నట్లు చెప్పటం ఉన్నది ఉన్నట్లు రాయటం ఇప్పుడు గతం ఏది ఉందని చెప్పాలి? ఏది లేదని దాయాలి? లేనిదేదో ఉందని భ్రమింప జేసుకున్న తర్వాత భ్రమ చుట్టూ ప్రపంచం పరిభ్రమించటం మొదలు పెట్టాక ఉందని అనుకోవటంలోనే ఆనందం ఆరాధనే తాదాత్మ్యం భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేస్తారా?? భ్రమే వాస్తవమని ప్రపంచం సూత్రీకరించాక భ్రమింపబడటమే ఓ…

బిజెపి కంట్రోల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు

సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు 8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్‌ ‌రాబోతుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం… శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’‌లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 :…