Tag Today Hilights

సిఎం కేసీఆర్‌…. ‌మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా…

మా డిమాండ్లు పరిష్కరించండి

మిడ్‌ ‌మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ ‌చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…

టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త

నోయిడా,ఆగస్ట్29: ‌సూపర్‌టెక్‌ ‌జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…

బిజెపి ముక్త భారత్‌తోనే దేశానికి మేలు

అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే కార్పోరేట్‌లకు దోచి పెడుతున్న మోడీ ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు గుజరాత్‌ ‌మోడల్‌ ‌పేరుతో దేశాన్ని మోసం మోడీకి వి•టర్‌ ‌బింగించాల్సిన సమయం వొచ్చింది జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా పెద్దపల్లి కలెక్టరేట్‌ ‌ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్‌ ‌నిప్పులు పెద్దపల్లి,…

వచ్చే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలి

విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలస్తున్న కేంద్రం విద్యార్థి ర్యాలీలో మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా,ఆగస్టట్29: ‌కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పశ్చిమబెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా…

న్యాయ వ్యవస్థ సామాన్యునికి అందుబాటులో ఉండాలి !

‘‘ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి. కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి.’’ మన న్యాయవ్యవస్థ…

‌తొలి మెట్టు

అమ్మ నేర్పిన భాష అమ్మలా విలువైన భాష, మనసుమెచ్చే భాష భావి బాటకు మూలధనమైనదే అమ్మ భాష. మంచి గంధం,మల్లెపూవులా పరిమళాలు పంచుతూ, బండరాళ్లకు ప్రాణం పోసిన శిల్పిలా మూర్తిమత్వాన్ని పెంపొందింపచేసేదే ఉగ్గుపాల భాష. మమతలు నింపే విలువలు పెంచే సాంస్కృతిక వారసత్వజ్యోతైన మాతృభాషలో, ప్రతీ పలుకు మాధుర్యం ఆలోచనలు అమృతం. సృష్టిలో ఎన్ని ప్రేమలు…

చేనేతకు చేయూత – తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు బాసట

‘‘‌చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు వారి మరణాంతరము ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నేతన్న బీమా పథకము ప్రారంభించింది. రైతు బీమా తరహాలో ఈ పథకము కూడా జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.‌సి.) ద్వారా అమలు చేయటం జరుగుతుంది. జీవిత బీమా సంస్థకు లబ్దిదారుల సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది’’. రైతు…