Tag Today Hilights

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

నేడు పంచాయితీ రాజ్‌ ‌పిత బల్వంతరాయ్‌ ‌మెహతా వర్ధంతి భారతదేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయ తీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు.…

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…

‌ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ…

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…

తలకెక్కని ‘సెప్టెంబర్‌ 17’ ‌చరిత్ర పాఠాలు..!

‘‘ఈ ‌ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌ ‌మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి…

20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట

ఉక్రెయిన్‌ ‌మెడికల్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌క్లాసులు కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : 20 ‌వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్‌ ‌కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ‌నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు…