Tag Today Hilights

రూరల్‌ ‌టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు

జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్‌ ‌బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.…

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది…

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!……

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

 ‘‘‌నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్ట లేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజా ప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. ’’ అవి భక్త కరీంనగర్‌ ‌జిల్లా గత…

పక్క పార్టీలతో ఐక్యతారాగం.. స్వీయపార్టీలో ముసలం

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని…

కేసీఆర్‌ ‌గారూ.. 3016 రూపాయల పెన్షన్‌ ‌మాటను నిలబెట్టుకోండి

టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్‌ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్‌ ‌హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్‌ ఇస్తున్నారో దాంట్లో కొంత…

ఉద్యమాలన్నీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే

అవి ప్రజలను చైతన్యపరుస్తాయి ఐసిహెచ్‌ఆర్‌ ‌పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు వరంగల్‌లో భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం అంపశయ్య నవీన్‌కు సన్మానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్‌ 25 : ‌ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ ఉద్యమం ప్రజలను చైతన్యపర్చేందుకు ఉద్భవించినవే. పాలకులను సరైన మార్గంలో పెట్టేందుకే ఉద్యమాలు పుట్టుకువస్తాయి. భారతదేశంలో ఇప్పటివరకు…

18‌వ రోజు కేరళలో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు పెరిగిన గ్యాస్‌ ‌ధరలపై రాహుల్‌ ‌మండిపాటు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కటౌట్‌లు, బ్యానర్‌లతో కార్యకర్తల నిరసన తిరువనంతపురం, సెప్టెంబర్‌ 25 : ఆదివారం రాహుల్‌ ‌గాంధీ తన భారత్‌ ‌జోడో యాత్రను కేరళలోని త్రిసూర్‌ ‌జిల్లా తిరూర్‌ ‌పట్టురాయ్‌కల్‌ ‌జంక్షన్‌ ‌వద్ద ప్రారంభించారు. 18వ రోజు పాదయాత్రను ఉదయం 6.30 గంటలకు…

ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు

దిల్లీ సహా పలు ప్రాంతాల్లో జోరు వానలు నీట మునిగిన జాతీయ రహదారులు ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 24 : ‌దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ ‌లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో…