రూరల్ టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు
జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్ బీడీ ఎన్టీ ల్యాబ్ను సందర్శించిన మంత్రి కేటీఆర్ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.…
