Tag Today Hilights

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు

కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో కీలక భేటీ ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టి రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌ ‌ ‌రాహుల్‌ ‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం…

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో

కోహ్లీ ఒక్కసారైనా మా దేశంలో ఆడిపో పాక్‌ అభిమాని ప్లకార్డు ప్రదర్శన లాహోర్‌,అక్టోబర్‌1 : ‌రన్‌మెషిన్‌, ‌భారత మాజీ కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ ఆటకు ఫిదాకాని క్రికెట్‌ అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు క్రికెట్‌ ‌దేవుడు సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌మైదానంలో అడుగుపెడుతుంటే ఎలా స్టేడియం మొత్తం ’సచిన్‌.. ‌సచిన్‌’…

ఇం‌ద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు సరస్వతీదేవిగా అలంకారం విజయవాడ, అక్టోబర్‌ 1 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు…

నాస్తికత్వం నేటి అవసరం

‘‘వేదాంతం ప్రకారం విశ్వానికి ఆవల ఎక్కడో ఏదో క్రమ బద్ధీకరించే దైవ శక్తి లేకుండానే నాస్తికత్వం జీవన భావన ప్రతిపాధి తమ వుతుంది. మానవ జాతిని ఒక అవాస్తవ ప్రపంచంలో ఆత్మలతో, దివ్యవాణులతో, నీచమైన సంతృప్తిలో, నిస్సహాయమైన హీన స్థితుల్లో, అణచిపెట్టిన వ్యవస్థకు విరుద్ధంగా విమోచనననీ, వికాసాన్ని, సౌందర్యాన్ని, ప్రసాధింపగల ఒక సత్యమైన వాస్తవ ప్రపంచానికి…

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో…

భారత్‌ ‌జోడో యాత్ర భారత దేశ శక్తికి ప్రతీక ఆపే శక్తి ఎవరికీ లేదు

బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌, ‌తదితర పార్టీ నాయకులు బెంగళూరు, సెప్టెంబర్‌ 30 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా…

‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…

జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపిపి…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన మోదీ

ప్రయాణికులతో ముచ్చట్లు..రైలు పనితీరుపై ఆరా వందేభారత్‌ ‌రైలులో విమాన తరహా సౌర్యాలు గాంధీనగర్‌, ‌సెప్టెంబర్‌ 30 : ‌గుజరాత్‌ ‌రాజధాని గాంధీనగర్‌-‌ముంబై మధ్య వందే భారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గాంధీనగర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో జెండా ఊపి ఈ రైలును…

‘‘ అష్టకష్టాల్లో అవసాన దశ’’

‘‘‌గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే  మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా  కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది…