Tag Today Hilights

గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం

క్యాన్సర్‌ ‌తదితర రోగాలకు దూరం క్యాన్సర్‌ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్‌ 8 : ‌ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ‌రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్‌పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన…

రాజీనామా ‘‘రాజి’’ఎవరికోసం?

‘‘ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్‌ ‌బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్‌ ‌లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ ‌గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న…

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు…

గద్దర్‌ ఎం‌ట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు

ప్రజా యుద్ద నౌక గద్దర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్‌ ‌ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా…

15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం…

(అ)‌దృశ్య (అ)వాస్తవం!!

అదిగో వంగిన కిరణం కనిపిస్తోందా అది అదృశ్య శక్తి బరువుకు చిహ్నం కాలం పలకలుగా పరుచుకుంది ఖాళీలో అక్కడా ఇక్కడా పైకీ కిందకి నాన్‌ ‌లీనియర్‌ ‌గా ఘటనలు కూడా జరిగినవి జరగబోయేవి శూన్యంలో నిల్చున్నాయి డిసేబుల్‌ అయి అవి స్పష్టతలోకి ఎప్పుడొస్తాయో రంగుల్లోకి పునరావృతమవుతున్నాయో లేదా ఒక డెజా వు (ణ్ఘ•్స ఙ•) కదిలించావో…

మూడో అడుగు

నింగికి-నేలకు మధ్యన మిథ్యల మిద్దెలు చీకటి-వెలుగుల మధ్యన నీడల సరిహద్దులు తూర్పు- పడమరల మధ్యన ఉదయాస్తమానాల పొద్దులు మంచి- చెడుల మధ్యన చెప్పలేని అనర్థాలు ధర్మం – అధర్మం మధ్యన యుగయుగాల యుద్ధం ప్రేమ – పగల మధ్యన తీరని ఆవేదనలు మనిషికి – మనిషికి మధ్యన అహంభావాల అడ్డుగోడలు జీవికి – జీవికి మధ్యన…

దుబాయ్‌ ‌దేవాలయంపై ఆనంద్‌ ‌మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా తాజాగా దుబాయ్‌ ‌లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్‌ ‌చేశారు. భారత, అరబిక్‌ ‌నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించగా.. ఆనంద్‌ ‌మహీంద్రా వెంటనే ట్విట్టర్‌ ‌ద్వారా స్పందించారు. ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.. ఈసారి…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

శ్రీ‌వారి సన్నిధిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్ట్ ‌మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా…