Tag Today Hilights

బ్రిడ్జి కూలిన ఘటన కలచివేసింది

గుండెలో విషాదం నిండి ఉన్నా విధుల్లో పాల్గొనక తప్పడ లేదు కేవాడియా ఏక్తా దివస్‌లో ప్రధాని మోదీ సర్దార్‌ ‌పటేల్‌ 147‌వ జయంతి సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్‌ ‌షా హాజరయ్యారు . ఒకవైపు, ప్రధాని మోడీ 31 అక్టోబర్‌ 2022 ‌సోమవారం నాడు గుజరాత్‌లోని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…

ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’ ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే…

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…

సమైక్య భారత పతాక సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌

‌నేడు అక్టోబర్‌ ‌సర్దార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ ‌జన్మదినం సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌జవేరీభాయ్‌ ‌పటేల్‌ 31 అక్టోబర్‌ 1875‌న నాడియాడ్‌ ‌గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, ‌జవేర్‌భాయ్‌…

బ్లూస్టార్‌ ఆపరేషన్‌ ‌కు బలైన ఇందిరా ప్రియదర్శిని

నేడు ఇందిరా గాంధీ వర్ధంతి భారతదేశానికి మూడవ ప్రధాని, దేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి, 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్‌ ‌రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు ఆమె తమ…

నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…

‘‘‌హుజురాబాద్‌ ‌లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు..కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.!సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో..మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్‌.‌శేషన్‌ ‌లాంటి…

భీష్ముడు

వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…