నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!
రైతులకూ తీవ్ర అన్యాయం.. మోదీ, కేసీఅర్ విధానాలు ఒక్కటే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జోగిపేట్, ప్రజాతంత్ర: రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకెళుతున్నాం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జీడో పాద యాత్ర లో భాగంగా శనివారం యాత్ర ముగిసిన తరువాత పెద్దాపూర్ వద్ద…
