Tag Today Hilights

వివిధ సంస్కృతుల గొప్ప సమ్మేళనం!

 ‘‘ఏ ‌రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండదు. ఇక్కడ టాలెంట్‌ ఒకటే మంచి స్థాయుకి తీసుకెళ్తుంది. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ ‌చేసుకుంటారోనని భయపడ్డా. పదేళ్ల తర్వాత కూడా అదే అభిమానాన్ని చూపించారు. నేనీ స్థాయిలో ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కారణం.’’ చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిన…

ఎస్సీ సంక్షేమంలో తెలంగాణ దళితబంధు మకుటాయమానం

ప్రతి కుటుంబానికి గ్రాంటుగా 10 లక్షల రూ.ల సహాయం ఇంతవరకు 31 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం మరో 2.82 లక్షల కుటుంబాలకు కలుగనున్న ప్రయోజనం బ్యాంకు లింకేజీ లేకుండా…… వంద శాతం గ్రాంటుగా ప్రతి అర్హత కల కుటుంబానికి 10 లక్షల రూ.ల సహయాన్ని అందించే పథకాన్ని ఊహించగలమా……….. ఊహించడం కాదు. సాధ్యమని నిరూపణ…

వార్తల్లో మరోసారి వరంగల్‌..

‌వరంగల్‌ అం‌టేనే చైతన్యంగల జిల్లాగా మొదటినుండీ పేరుంది. రాజకీయ పార్టీలేవైనా తమ ప్రస్థానాన్ని వరంగల్‌తో ముడిపెట్టకుండా ఉండవన్నది చారత్రిక సత్యం. స్వాతంత్య్ర పోరాటం మొదలు నిజామ్‌ ‌ముష్కరులను పారదోలే విషయంలో నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలి, మలివిడుత తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక ప్రతీక. పద్నాలుగేళ్ళ…

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు…

తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…

‘ఇఫీ’ లో ‘వసుధైవ కుటుంబకం ’ఆవిష్కృతమైంది

కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ముగిసిన 53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రాంతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయమైనది కాదు, అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పేర్కొన్నారు .గోవా లో జరుగుతున్నా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుకల ఆఖరి రోజు…

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చాం

క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్‌ ‌నొక్కి విడుదల చేసిన ఎపి సిఎం జగన్‌ వ్యవసాయరంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.2020-21 సీజన్‌ ‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి…

బలవంతపు మత మార్పిళ్లపై త్వరలో చట్టం

-సుప్రీంకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం న్యూ దిల్లీ, (ఆర్‌ఎన్‌ఎ) : ‌కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సుప్రీమ్‌ ‌కోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. బలవంతపు మత మార్పిళ్ల అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అతి త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని…

దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’ కంటికి కనిపించన కరోనా…