ముగిసిన చేపమందు పంపిణీ
2లక్షల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్10: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. శనివారంఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును…
