Tag Today Hilights

9 ‌మినహా..ఎక్కడి వారు అక్కడే ..

కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌ ‌పోటీ సిట్టింగులకే ప్రాధాన్యత కాంగ్రెస్‌ ‌నుంచి వొచ్చిన వారందరికీ టిక్కెట్లు ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు నిరాశ కంటోన్మెంటులో దివంగత సాయన్న కూతరుకు టిక్కెట్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి కడియం శ్రీహరి పోటీ 115 అసెంబ్లీ సీట్ల జాబితాను విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పెండింగ్‌లో జనగామ,…

క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు.…

23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..

సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభం  విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి  మంత్రి హరీష్ రావు పిలుపు మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్  మెదక్ జిల్లాలో  సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…

అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సమాయత్తం

నేటి నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటన హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ‌మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతున్నది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా…

ముగ్గురి హత్యతో మరోమారు మణిపూర్‌లో ఉద్రిక్తత

ఆందోళనకు దిగిన గిరిజనులు ఇంఫాల్‌, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు.  తెలిసిందే. ఉఖ్రుల్‌ ‌జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు…

రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌,…

శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ది

రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి విఎస్‌టి స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు…

మలేరియా లేని ప్రపంచాన్ని నిర్మించలేమా..!

వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు ఆగస్ట్ 20‌ ప్రపంచ దోమల నివారణ దినం ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్‌ ‌వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని…