Tag Today Hilights

ఎం‌పిలో బిజెపి అక్రమంగా అధిరాంలోకి వొచ్చింది

70 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని రక్షించాం రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం మహిళలకు నెలకు 1500…500కే సిలిండర్‌ ‌మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఖర్గే భోపాల్‌, ఆగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వొచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను దొంగిలించిందని, పైకి మాత్రం…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

భావోద్వేగాలు…తిరుగుబాట్లు…అలకలు

అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు ‌బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్‌ ‌రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో…

కేసీఆర్ లేకపోతె తెలంగాణా సాకారమయ్యేది కాదు ..

ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో…

ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక పొలిటికల్ ‌గేమ్‌..‌ బిఆర్‌ఎస్‌కు ఒక టాస్క్

తెలంగాణ అభివృద్దికి మరింత కృషి… ఉన్నత శిఖరాలకు చేరుస్తాం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చాం… టిక్కెట్లు రాని వారికి మరిన్ని అవకాశాలు శుభముహూర్తంలో అభ్యర్థుల జాబితా ప్రకటించామని సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌తెలంగాణ అభివృద్దికి మరింత కృషి చేస్తామని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలకు చేరుస్తామని…

సోమవారం సిఎం కెసిఆర్‌ ‌విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ ‌శాసన సభ అభ్యర్థుల జాబితా

1.   స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ – ‌కడియం శ్రీహరి 2.   పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు 3.   డోర్నకల్‌ – ‌డిఎస్‌ ‌రెడ్యా నాయక్‌ 4.   ‌హహబూబాబాద్‌ – ‌బి. శంకర్‌ ‌నాయక్‌ 5.   ‌నర్సంపేట – పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి 6.   పరకాల – చల్లా…

బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ‌నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్‌ ‌యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్‌ ‌గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ‌తన అటోలో ఎక్కించుకున్నాడు.…

కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..

అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ ‌సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…

కేసీఆర్‌కు భయం మొదలయింది..!

రెండు స్థానాల్లో ఎందుకు పోటీ..? పెన్షన్లు, కల్యాణ లక్ష్మి బీఆర్‌ఎస్‌ను కాపాడలేవు బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కెసిఆర్‌ ‌ప్రకటించిన లిస్ట్ ‌చూస్తే ఆయనకు భయం పట్టుకుందని అర్థం అవుతుంది. వేరే పార్టీకి పోతరనే భయంతో వారికే టికెట్లు ఇచ్చుకున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో…