Tag Today Hilights

అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…

తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌12:‌సీఎం కేసీఆర్‌ ‌నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని అన్నారు. ఇది గమనించి తమ పీఠాలకు ఎసరు వస్తుందనే కాంగ్రెస్‌, ‌బిజెపిల…

‌ప్రపంచం మెచ్చే విధంగా తెలంగాణ అభివృద్ధి

హ్యాట్రిక్‌ ‌కొట్టి సిఎం కావడం ఖాయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్‌ ‌ముందుకు సాగుతున్నారని…

సకలాంగుల సంక్షేమం తప్ప వికలాంగుల సంక్షేమం పట్టదా?

పాలకులు మారిన పాలసీలు మారిన వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్ట వల్సి ఉండగా పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ…

భారత యూనియన్లో విలీనానికి నైజాం విముఖత వైనం

సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య నేపథ్యం దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే అవకాశం సదరు పాలకులకే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు  ఇండియాలో కలవలేదు. అవి కాశ్మీర్‌, జునాఘడ్‌, హైదరాబాద్‌ (నైజాం). ఆ పరిస్థితుల్లో  ఉక్కుమనిషి…

‘‌పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రారంభం బోగస్‌

నిజాయితీ ఉంటే ప్రాజెక్టు సందర్శనను ఎందుకు అడ్డుకుంటారు? వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 16వ తేదీన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పూర్తి అవ్వకుండా ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బోగస్‌…

పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్ 4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో …