Tag Today Hilights

రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాల్లో సర్వర్ల మొరాయింపు

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 :  తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్‌ ‌లింక్‌ ‌కాకపోవడంతో కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌ ‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్టేష్రన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఇండ్లు,…

24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

వివిధ శాఖల అధికారులతో స్పీకర్‌ ‌  సమీక్ష బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్‌ఎస్‌ ‌నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమయ్యే…

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌…

బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌…

ఏం ‌మార్పు వొచ్చింది..?

ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..? విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం.. హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి…

మితిమీరుతున్న‘రోగ’ కారక ఫ్యాషన్‌!

 ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం  విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట.  ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు.…

మానవ సేవే మాధవ సేవ..

సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి ఇస్కాన్‌ ‌టెంపుల్‌ ‌జగన్నాథ రథ యాత్రను ప్రారంభించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైఆరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ ‌స్టేడియం వద్ద అబిడ్స్…

టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా రెడ్డి

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మైనింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా ఈరవత్రి అనీల్‌ ‌పెద్ద ఎత్తున నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్‌ ‌పదవులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ…

స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

ప్రతిపాదనలతో ముందుకు రావాలి…పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం అధునాతన పరిజ్ఞానం అందించాలనేదు ప్రభుత్వ సంకల్పం మంత్రులతో కలిసి పారిశ్రామిక ప్రముఖులతో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే…