Tag Today Hilights

ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్‌ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్‌ సందర్శించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…

వోటు హక్కు వినియోగించుకోవడంలో ఎందుకు నిర్లిప్తత

వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..? వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు? సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..? (విష్ణుదాసు రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): నవంబర్‌ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు…

‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ…

కేసీఆర్‌ను ఓడిస్తేనే అమరుల ఆత్మకు శాంతి

కాంగ్రెస్‌ ‌వొస్తుంది.. రైతు బంధు ఇస్తుంది మాల్కాజిగిరి రోడ్‌ ‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మల్కాజ్‌ ‌గిరి/కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 28:‌తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో పోలింగ్‌ ‌బూత్‌ ‌లలో మీరే కథానాయకులుగా మారి కాంగ్రెస్‌ ‌ను గెలిపించండి.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ‌ను బొందపెడితేనే అమరుల…

ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ… సిద్ధిపేట

ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వేల్‌ ‌దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాను •ఇక్కడి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు •మరింతగా అభివృద్ద్ధితో ముందుకు… •ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ‌గెలిచేది లేదు…సచ్చేది లేదు •మనకు ఒక్క పని చేయని బిజెపికి వోటేసి తప్పు చేయొద్దు •గజ్వేల్‌లో చివరి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌…

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్‌ 28 : ‌తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…

తెలంగాణలో ముగిసిన ప్రచారం

సైలెంట్‌ ‌మోడ్‌ ‌మొదలయ్యిందన్న ఇసి •ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం •119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు •మొత్తం వోటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు •రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ ‌రాజు వెల్లడి •నగరంలో అమల్లోకి వొచ్చిన 144 సెక్షన్‌ •‌నేడు, రేపు నగరంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ…

కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతా

ప్రభుత్వం రాగానే సీఎం ప్రత్యేక సమావేశం పారిశుధ్య, కాంట్రాక్ట్‌ కార్మికులతో భేటీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వారితో ముఖా ముఖీ… కలివిడిగా తిరుగుతూ.. సమస్యలను శ్రద్ధతో వింటూ..ఆత్మీయ పలకరింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం…

సాగు చేసే రైతులు ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు?

రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు. మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం,…