ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు బిర్లా టెంపుల్ సందర్శించిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును…






