Tag Today Hilights

మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి…

నేడు సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మధ్యాహ్నం 1.04కు ముహూర్తం ఖరారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ శాంతి కుమారి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర 2వ సిఎంగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం ఎల్‌…

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపిలను హెచ్చరించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 5 : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని..సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డుల ప్రదర్శన సరికాదన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ…

సాగర్‌ జలాలపై 8న జలశక్తి శాఖ సమావేశం

తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధికారుల హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 05 : నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో జరుగనున్న సమావేశానికి…

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షాలు

హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం తీరం దాటిన మిచౌంగ్‌ తుఫాన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : మిచౌంగ్‌ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…

స్పీకర్‌గా రేవూరికి అవకాశం ?

ఎవరూ వద్దంటున్న ఆ పదవి రేవూరినే వరించనుందా ? అవినీతి రహితుడిగా…వివాద రహితుడుగా స్పీకర్‌ పదవికి సమర్థుడని ప్రచారం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, డిసెంబర్‌ 05 : తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకు సిఎం అభ్యర్థిపైన రాష్ట్ర స్థాయి నుండి దిల్లీ వరకు అనేక…

ప్రతి పౌరునికి సమన్యాయం జరగాలి

రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.…

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…