Tag Today Hilights

జీవన సందర్భాల అల్లిక…

ఆశ… విత్తనం లేకుండా పెరిగిన మొక్క యొక్క శ్వాస అంటారు దర్పణం అన్న కవితలో అలిశెట్టి ప్రభాకర్‌. ఆశల చుట్టూ అల్లిన ఆశయాల పూల పొదరింటి వాకిలి కవిత్వం. విత్తన కలలు వాస్తవాల నడకలైతే సహజమైన నైసర్గిక ఆవిష్కృతి జరుగుతుంది. పరిణామాన్ని కోరితేనే కవిత్వం జ్ఞానదిశను అన్వేషిస్తూ వెనుదిరుగని ప్రయాణం  చేస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. గాయానికి…

రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ  పరిమితి పదిలక్షలకు పెంపు ముందుగా రెండు గ్యారెంటీల అమలు నిరంతర విద్యుత్‌ సమర్థంగా అమలు కేబినేట్‌ భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌7:  మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్య శ్రీలో భాగంగా పదిలక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని…

రైతు వెన్ను విరిచిన మిచౌంగ్‌ తుఫాన్‌

చెమటబిందువులు చిందించిన సేద్యం రెక్కల ముక్కలు కరిగిన  రక్తపు ఏరులు కనులు చెమ్మగిల్లిన కాయ కష్టం అప్పుల ఊబి నుంచి బయట పడే వైనం చేతికొచ్చిన శ్రమ ఫలితం నోటికందే సమయం విసిరిన పులి పంజా విరుచుకు పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ అపార పంట నష్టం కలిగించింది అన్నదాతలను సర్వనాశనంచేసేసింది రైతన్న నడ్డి విరిచేసింది కర్షకుడి…

ప్రజా పాలనకు రేవంత్‌ శ్రీకారం

ప్రగతి భవన్‌ ముందు బారికేడ్ల తొలగింపు…. జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ సెక్రెటేరియట్‌లో ఆంక్షలకు చెల్లు..అమీడియాకు, ప్రజలకు ప్రవేశం ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి… ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల…

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్‌ నేడు పది గంటలకు ప్రజా దర్బార్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి  ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్‌ రెడ్డి…

సచివాలయానికి కోదండరామ్‌

కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్‌…

నేడు కొలువుతీరనున్న కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం

భట్టికి ఆర్థిక, సీతక్కకు హోమ్‌…మదన్‌మొహన్‌కు ఐటి శాఖ? టిజెఎస్‌కు కోదండరామ్‌కు ప్రత్యేక గుర్తింపు డిసెంబర్‌ 6 : కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ప్రమాణ…