Tag Today Hilights

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ రాజీనామా

ఇంకా ఆమోదించని గవర్నర్‌ తమిళిసై కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్‌ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను…

దయచేసి హాస్పిటల్‌కి ఎవరూ రావొద్దు

వీడియో సందేశం విడుదల చేసిన మాజీ సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : తనను పరామర్శించేందుకు, చూసేందుకు అభిమానులు, పార్టీ నేతలు యశోద హాస్పిటల్‌కి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన వీడియో వీడియో…

పలువురు ఐపిఎస్‌లకు స్థానచలనం

హైదరాబాద్‌ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబరాబాద్‌ సిపిగా అవినాశ్‌ మహంతి రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు నార్కొటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర, చౌహాన్‌లకు ఆదేశం డిజిపి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తేసిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : రాష్ట్రంలో పలువురు ఐపిఎలస్‌ల…

ఉద్యోగ కల్పనతో పాటు తక్షణ సంస్కరణల ఆవశ్యకత

గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిగారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నమస్కారం…నా అధ్యయనం అనుభవాల నుండి నూతన ప్రభుత్వానికి కొన్ని సూచనలు నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఊహించిన దానికన్నా వేగంగా ముందుకు సాగడం హర్షనీయం. 1) మహిళల సంక్షేమం,…

ప్రజల పాలన షురూ అయింది ..!

 ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్‌ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి…

ముంబైలో కనుమరుగవుతున్న తెలుగు ఆనవాళ్లు!

తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్‌ గల్లీ, లోయర్‌…

తెలంగాణ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

13న నామినేషన్లకు గడువు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేసన్‌ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు…

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది

ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల  శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు -ప్రజాదర్బార్‌ లో వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్‌, సెల్‌ ఫోన్‌ నంబర్‌, వివరాలు రాయాలని సూచించిన మంత్రి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో సోమవారం…

వరుస సవిూక్షలతో సిఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: వరుస సవిూక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం…