Tag Today Hilights

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. డిసెంబర్‌ 23న శనివారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ…

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ ‌స్మోక్‌ ‌వెదజల్లడం దేశవ్యాప్తంగా…

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌ ‌గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్‌ ‌భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్‌ ‌విభాగం.. సెంట్రల్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన…

అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌ హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి…

నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు…

సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్‌ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్‌ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి…

పేదరిక నిర్మూలనకు మానవ సంఫీుభావ హారం పట్టలేమా!

(నేడు అంతర్జాతీయ మానవ సంఫీుభావ దినం) పేదరికం, ఆకలి కేకలు, అవిద్య, ప్రజారోగ్యం, అసమానతలు లాంటి సమస్యల పరిష్కారానికి మానవ సమాజం ఏకం అవుతూ, వాటిని తరిమేయడానికి 8 బిలియన్ల ప్రపంచ జనాభా ఏకతాటి మీదికి తీసుకురావడమే పౌరసమాజ కనీస లక్ష్యం కావాలి. సమాజ అవసరాలు తీర్చడం, ఏకాభిప్రాయంతో చేయూతను అందించడం, ప్రయోజనాలను పొందడం, పేదరిక…

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్‌  జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జన సందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో…