Tag Today Hilights

థీమ్‌ ‌పార్కులను అభివృద్ధి చేయాలి

జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌పరిధిలో చేపట్టిన వివిధ సివిల్‌ ‌వర్కస్ ‌టెండర్ల ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట సంబంధిత ఇంజనీరింగ్‌  అధికా రులను ఆదేశించారు.గురువారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌లో కమిషనర్‌ ‌పర్యటించి లోటస్‌ ‌పాండ్‌, ‌పాత్‌ ‌వే, మంగోలియా బేకరీ వద్ద గల పార్క్, ‌తదితరాలను పరిశీలించి ఆయా అధికారులకు…

తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పూరీ,జూలై18: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్‌ను అధికారులు గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు.  రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ…

ఎమ్మెల్సీ కవితకు ఎయిమ్స్‌లో పరీక్షలకు కోర్టు ఆదేశం

జ్యుడీషియల్‌ ‌కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు న్యూ దిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరెస్టయ్యి తీహార్‌ ‌జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.  అలాగే  కవిత జ్యుడీషియల్‌ ‌కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో…

కథ క్లైమాక్స్ దాటిందని.. !

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…

ఎందరు?

జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు? మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు? ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ? కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా భార్య పిల్లలు సుఖం కోసం యంత్రాలతో పోటీపడే వారెందరు? భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా…

మాన‌వీయ క‌వితా స్ప‌ర్శ‌…

క‌విత్వంలో  ఎడ‌తెగ‌ని భావ‌ధార ఏ గిరిగీత‌ల‌కు త‌ల‌వంచ‌క ప్ర‌వాహ‌మై సాగితే అద్భుత స‌త్యాల ఆవిష్క‌ర‌ణ‌కు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేద‌న‌ల్ని, సంఘ‌ర్ష‌ణ‌ల్ని క‌విత్వీక‌రించ‌డం ద్వారా మ‌నిషి చేసే నిత్య జీవ‌న యుద్ధ‌మెంత భ‌యంక‌ర‌మైందో ఎంతో  స్ప‌ష్టంగా ప్ర‌ముఖ క‌వ‌యిత్రి  మహెజ‌బీన్  ఆకురాలు కాలం  క‌వితాసంపుటిలోని క‌విత‌ల ద్వారా  చెప్పారు. ప్ర‌శ్న‌ల్ని సంధించి, సూటిద‌నంతో ఖ‌రాఖండీగా…

అజిత్‌ ‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్‌ ‌గూటికి చేరేందుకు యత్నం ముంబయి,జూలై17: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్‌ ‌పవార్‌ ‌సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్‌ ‌యూనిట్‌ ‌చీఫ్‌ అజిత్‌ ‌గవాహనేతోపాటు యష్‌ ‌సానే, రాహుల్‌…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

న్యూదిల్లీ,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): ‌మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది. సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్‌ ‌జారీ చేయాలని కేజ్రీవాల్‌ ‌తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌…

బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌…