పూర్తిస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దాలి

– సనత్నగర్ ‘టిమ్స్’లో ట్రయల్ రన్పై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా సనత్నగర్ ‘టిమ్స్’ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్పై మంత్రి సెక్రటేరియట్లో సోమవారం సోమవారం సమీక్షించారు.…
