కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు

– హైకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై విచారణకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎండగట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
