Tag #thrilling Triveni Sangamam

పులకించిన త్రివేణి సంగమం

– చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు – కిటకిటలాడిన కాళేశ్వ‌రం – పుష్కర స్నానమాచరించిన మంత్రులు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి న‌ది అంత్య పుష్కరాలలో భాగంగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి ఘాటు…