లారీ ఢీకొని ముగ్గురు కర్ణాటక వాసుల మృతి

– వనపర్తి జిల్లాలో ప్రమాదం వనపర్తి, ప్రజాతంత్ర, మే 29; జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మల్లపల్లి వద్ద చోటుచేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపైన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు…
