Tag #three children #drowned in Koneru #Jagitial District

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

– కోనేరులో పడి ముగ్గురు బాలల మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 20: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శివగంగ ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో  ఆడుకునేందుకు…