కిసాన్ ఘాట్ వద్ద నిరసనకు వేలాదిగా రైతుల రాక

– పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు – హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత న్యూదిల్లీ, జూలై 21: హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు సరిహద్దు వద్ద హైటెన్షన్ నెలకొంది. మహాపంచాయత్లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి దిల్లీ వైపుగా వేలాదిమంది రైతులు బయలుదేరారు. దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త…
