లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి

– చర్యలు లేనందునే గ్లోబరీనా అక్రమాలు సీబీఎస్ఈకి విస్తరణ – కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు…
