ప్రజాపాలన కాదు.. ఇది ఎమర్జెన్సీ రాజ్యం

– తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై మండిపడ్డ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు క్రూరంగా దాడి చేసి, సభా హక్కులను కబళించారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. నేడు…
