జనాభా ప్రకారం ఆలోచిస్తే నష్టమే

– అందుకే రాష్ట్రాల్లో 50 శాతం పెంపు – బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఆయన బుధవారం మీడియాతో…
