శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంది

– ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ – చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ న్యూదిల్లీ, జులై 27: నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియు తంగా నిరసన తెలిపే హక్కును కల్పిస్తుందని, కేవలం నిరసన వ్యక్తం…
