దేశ ఐక్యతే మన ధ్యేయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు – బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : దేశం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, దేశభక్తి, జాతీయ ఐక్యత, దేశ సమగ్రత కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
