పేదలు సన్న బియ్యం తినాలి

– రైతులు ఆర్థికంగా ఎదగాలి – రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం – లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: రైతాంగాన్ని అదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో…
