భూ రీసర్వేను వేగవంతం చేయాలి

– పెండింగ్ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి – ప్రజలను ఇబ్బంది పెడితే సహించం – రూ.230కే సిమెంట్ బ్యాగ్ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్గిన భూ రీసర్వేను…
