రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం

– ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం – 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు – లారీల, సంచుల సమస్యలతో అవస్థలు – రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదు – దిల్లీ చుట్టూ తిరగడం మానేసి రైతుల కష్టాలు చూడాలి – సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర,…
