Tag TG News

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

స‌మ‌స్య‌లు సానుకూలంగా ప‌రిష్క‌రిస్తాం

Employee Unions

– నేడు కేబినెట్‌కు నివేదిస్తాం – ఉద్యోగ సంఘాల‌కు మ‌ల్లు భట్టి విక్రమార్క హామీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల సమస్యల పరిష్కారం త‌మ‌ ప్రభుత్వ బాధ్యత. స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో కొర‌వ‌డుతున్న సంక్షేమం

MLC Kavitha

 సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తారా?  శానిటేషన్‌ ‌సిబ్బందిని ఎందుకు తొల‌గించారు? మండిప‌డ్డ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో సంక్షేమం కొరవడిందని, పిల్లలే మ‌రుగుదొడ్లు ‌శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. స్వీపింగ్‌, ‌శానిటేషన్‌ ‌కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు…

యువ‌త‌కు మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Job Mela

గత పదేళ్లలో యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేసిన పాల‌కులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా(Job Mela).. వైరా, ప్ర‌జాతంత్ర మే 24: గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌లేద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క ఆరోపించారు.  గత ప‌దేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత…

ఆ లేఖ ఒక నాట‌కం!

Minister Komatireddy Venkat Reddy

లేఖ‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం మాకు లేదు ఎవ‌రు ప్లాన్ చేశారో నాకు తెలుసు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 23: ఆర్టిఫిషియల్‌ ‌లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) విమర్శించారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. లెటర్‌ ఆలోచన ఎలా వచ్చిందో,…

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి

Minister Seethakka

– మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22 : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి…