కౌలు రైతులను గుర్తించాలి

– జాతీయ రైతు ఉద్యమ నాయకుడు యోగేంద్రయాదవ్ డిమాండ్ – సీఎం దృష్టికి తీసుకెళతానని డిప్యూటీ సీఎం హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు డిమాండ్ను ప్రముఖ రాజకీయవేత్త, జాతీయ రైతు ఉద్యమ నాయకుడు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గట్టిగా సమర్థించారు. ఈమేరకు…
