Tag telugu news

లగచర్ల ప్రజాగ్రహం గురించి మరొకసారి…

ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి.…

గల్ఫ్‌ ఎక్స్ గ్రేషియా చెల్లింపున‌కు మరో రూ.కోటి విడుదల

In-charge Ministers

వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20 : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం బుధవారం అదనంగా మ‌రో కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్…

విజయోత్సవ సభ గ్రాండ్ స‌క్సెస్‌..

నాయకుల స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన.. విజయోత్సవ సభ’  గ్రాండ్ స‌క్సెస్ అయింది.  ఈ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కొట్టవచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్‌ అం‌టేనే భిన్నాభిప్రాయాలుంటాయన్న దానికి…

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన  ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ,నవంబర్‌19:‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని…

నాంపల్లి చెరువు పునరుద్ధరణ చేపట్టాలి

హైదరాబాద్‌ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్‌-ఏ-ఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్‌ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ…

విభజన హామీలన్నీ ఏమయ్యాయి?

నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా? పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు డీ లిమిటేషన్‌ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్‌…

విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

Everyone's corruption should be discussed.. investigation should be done

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ…