Tag telugu news

ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఇప్పటికీ రెండుగా మణిపూర్‌ ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.…

హైదరాబాద్‌కు కిషన్‌ ‌రెడ్డి చేసిందేమీ లేదు..

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌ ‌కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌…

వరంగల్ జిల్లా పదహారు చింతల్‌ ‌తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై  గిరిజనుల రాస్తారోకో నర్సంపేట, ప్రజాతంత్ర, జూలై 11 : చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (40), ‌బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్‌, ‌కూతురు…

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌…

సంక్షేమ హాస్టల్‌లో ఎలుకల స్వైర విహారం

12 మంది బాలికలను కరిచిన ఎలుకలు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మెదక్‌ ‌జిల్లాలోని…

బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌…

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ…

మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసు

న్యూదిల్లీ,జూలై10: మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసులో ప్రజల్వ్ ‌రేవణ్ణ  తల్లి భవానీ రేవణ్ణ కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. భవానీ రేవణ్ణ కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ‌మంజూరు చేయడాన్ని కర్ణాటక ’సిట్‌’ ‌సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భూయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ…