Tag telugu news

పూర్తి స్థాయిలో 2 లక్షలు మాఫీ చేయాలి

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్‌, ‌బాల్కొండ,…

నిర్దిష్ట ప్రదేశాల్లోనే గణేష్‌ ‌మండపాలు

స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు వివరాలను పోలీసు శాఖకు అందచేయాలి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి గణేష్‌ ఉత్సవాల సమన్వయ సమితి సమావేశంలో సిపి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వొచ్చే నెల సెప్టెంబర్‌ 7‌వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాజధాని…

వరంగల్‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేయండి

నగర జనాభా దృష్టితో ప్రతిపాదనలు కుడా, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వరంగల్‌ ‌పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అధికారులను…

రైతులను రెచ్చగొట్టి ధర్నాలు

కొత్త ప్రబుత్వానికి చిప్ప చేతికిచ్చిన బిఆర్‌ఎస్‌ అ‌క్రమ కట్టడాలకు గత ప్రభుత్వందే బాధ్యత ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ, టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోదండరామ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి…

నల్లగొండ జిల్లాలో దారుణం

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం హాస్పిటల్‌ ‌సిబ్బందిపై చర్య తీసుకోవాలని రోగుల బంధువుల డిమాండ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌నల్లగొండ  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి…

సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య

తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం జర్నలిస్టులను కూడా వదలడం లేదు డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం రుణమాఫీ చారాణ వంతు కూడా కాలేదని విమర్శ ముందు కాంగ్రెస్‌ ‌పెద్దల ఇళ్లు కూల్చాలి..తరువాతే సామాన్యుల జోలికి వెళ్లాలన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌తమ సహనాన్ని పరీక్షిస్తే..చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్‌ఎస్‌…

రుణమాఫీపై కావాలనే బిఆర్‌ఎస్‌ ‌యాగీ

గతంలో లాగా అప్పులు చేయడం లేదు కెసిఆర్‌ ‌ప్రభుత్వంలా మోసం చేయట్లేదు నా ఫామ్‌ ‌హౌజ్‌ అ‌క్రమమైతే కూల్చేయవచ్చు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ…

జాతీయ‌.. అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ‌కు అవ‌కాశం ఇవ్వండి…

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం అంద‌జేయండి.. * క్రీడా సంస్థ‌ల అప్‌గ్రెడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించండి… కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ ఎల్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్23:  జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో నిర్వ‌హించ‌నున్న ఒలింపిక్స్‌తో పాటు ఇత‌ర అంత‌ర్జాతీయ‌, జాతీయ క్రీడ‌లు…

చట్టసభలో జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా

ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎంఎల్‌సి అమీర్‌ అలీ ఖాన్‌ ఉర్దూ జర్నలిజానికి దక్కిన గౌరవం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్‌ అలీ హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఓ ‌పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎఎంఎల్‌సి, సియాసత్‌ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమీర్‌…