Tag telugu news

గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌షెడ్యూల్‌ ‌విడుదల

Release of Group-1 Mains Schedule

21 నుంచి 27 వరకు పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌తెలంగాణలో ‘గ్రూప్‌-1’ ‌మెయిన్స్ ‌పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి…

ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ఎగ‌నామం

Former minister Harish Rao fired on CM Revanth Reddy's comments

రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు .. కానీ మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు ఎలా చేస్తారు.? అని  రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..

Analyzing Haryana results says rahul gandhi

జమ్మూకశ్మీర్‌ ‌ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించ‌ని ఫ‌లితాల‌తో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…

ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు

DSC appointments without SC classification

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన ఇందిరా పార్క్ ‌వద్ద  మంద కృష్ణను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌డీఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ‌రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో నగరంలో ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం

పీఎం గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ అక్టోబర్‌ 9: ‌ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం  నిర్ణయించింది. గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకాన్ని 2028 డిసెంబర్‌…

ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక వొచ్చాకే కొత్త‌ నోటిఫికేష‌న్లు

New notifications only after the single member commission report

సుప్రీం తీర్పున‌కు అనుగుణంగానే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ 60 రోజుల్లోపు క‌మిష‌న్ రిపోర్ట్ ఇవ్వాలి.. రెండు నెల‌ల్లో  బీసీ సామాజిక‌, ఆర్థిక గ‌ణ‌న‌ పూర్తి చేయాలి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు కోసం ఏక స‌భ్య క‌మిష‌న్ నియ‌మిస్తామ‌ని..…

కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం

దానినే విస్మరించిన గత ప్రభుత్వం డిఎస్సీని అడ్డుకునేందుకు అనేక యత్నాలు ఎల్బీ స్టేడియం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9:‌కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని.. అయినా, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచన…

స‌ర్కారు బ‌డులకు పూర్వ వైభ‌వం తీసుకొస్తాం..

DSC-24 recruitment document

ప్ర‌జా ప్ర‌భుత్వంలో విద్యాశాఖలో కీలక నిర్ణయాలు మాది ప్ర‌భుత్వ పాఠ‌శాల అని గ‌ర్వంగా చెప్పుకోవాలి.. యంగ్ ఇండియా వ‌ర్సిటీతో నిరుద్యోగులకు ఉపాధి ప్రత్యేక తెలంగాణ కోసమే నిరుద్యోగుల ఆత్మబలిదానాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు ప్రతీ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డీఎస్సీ-24 నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హిమాయత్‌నగర్‌,…

ఖరీఫ్ కోసం సమగ్ర వరి సేకరణ ప్రణాళిక

Telangana government is ready: Uttam Kumar Reddy

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్‌కమిటీ సేకరణ సమస్యలను చర్చిస్తుంది రైస్ మిల్లర్లు వారి సమస్యలను పరిష్కరిస్తానని డి సిఎం భట్టి హామీ ఇచ్చారు సజావుగా వరి సేకరణలో రైస్ మిల్లర్ల సహకారం కోరిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్09: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి…