Tag telugu news online

తెలంగాణ దేశానికి మోడల్ గా మారాలి..

గాంధీ కుటుంబం మాటిస్తే తిరుగు లేదు. ఇక్క‌డి నుంచే మోదీపై యుద్ధం ప్ర‌క‌టించాలి.. ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే కుల గణన దేశానికి ఆదర్శం నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేయాలి గాంధీ భవన్ లో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాల‌ని,ఆ…

దీపావళి వెనుక కథలెన్నో…!

ప్రతి ఇంటా దీపాల వెలుగులు నింపే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానం  మీద  జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీక ఈ పండుగ.  దీపావళికి ఒక్కోచోట ఒక్కో విధమైన కథ ప్రచారంలో ఉంది. అలాగే బౌద్ధంలోనూ ఓ కథ  ప్రచారంలో ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం ప్రారంభ మవుతుంది.…

పోలీసుల సమస్యల మీద కూడ పోలీసు బలప్రయోగమే!

గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు…

నరకాసుర వారసులు!

Feminine power

వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె మ్రాకున దీగె గూర్పంగ నేరనిలేమ గుణము నేక్రియధనుష్కోటి గూర్చి సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె.. అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘ద్రిజగదభి రామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు…

మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్

information and public relations

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని బిఆర్కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ…

రైతు బంధు కోసం ఊకుందామా ఉరికిద్దామా?

అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా హామీలు అమలు చేసేదాకా.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అనే పిలుస్తా.. వనపర్తి రైతు, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు :కాంగ్రెస్ పాల‌న‌తో కొత్త పథకాలు రాలేదు.. ఉన్న‌ పథకాలను బంద్ చేస్తున్నార‌ని, బతుకమ్మ చీరెలు.. కేసీఆర్ కిట్లు.. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ…

‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతి అరెస్ట్.. ‌రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: అ‌క్రమంగా ఆక్రమించిన భూమికి రిజిస్టర్‌ ‌చేసిన సికింద్రాబాద్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ ‌కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. సుభాష్‌ ‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్‌ఎస్‌ ‌నేత పద్మాజా రెడ్డి కబ్జా చేయగా. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

వొచ్చే నెల 6 నుంచి స‌మ‌గ్ర‌ కుల గణన స‌ర్వే..

Comprehensive caste census survey from 6th of next month..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్ష మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో వొచ్చే నెల‌ 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో…