Tag telugu news online

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌తో గంట‌కు మూడు కోట్ల వ‌డ్డీ..

Danasari Seethakka

కాస్మోటిక్‌, డైట్ చార్జీల పంపుపై హ‌ర్షం.. గిరిజ‌న విద్యార్థుల‌ను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి. గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 4 : గత ప్రభుత్వం అప్పుల కార‌ణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోంద‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…

బిసి కుల గణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు .

BC Caste Census Telangana

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు ఉన్నతాధికారులతో…

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..

Ponguleti Srinivas Reddy

రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ప్ర‌జాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి..  నగర మేయర్…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

కొత్త వోటర్లు పేర్లు నమోదు చేసుకోవాలి

 ఈనెల 9, 10 తేదీలతో స్పెషల్ డ్రైవ్.. ఈనెల 28వ తేదీ తుది గడువు రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం వోటర్ల సంఖ్య 3,34,26,323 కోట్లు 8.01 లక్షల నుండి 10.03 లక్షలకు పెరిగిన యువ వోటర్ల సంఖ్య eci.gov.inవెబ్సైట్ ద్వారా జాబితాలో తమ పేర్లు తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వోటర్లుగా చేరేందుకు…