Tag telugu news online

దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంత‌ర పోరాటం

బీఆర్ఎస్ నేతలు ఈ పది ప్రశ్నలకు స‌మాధానం ఇవ్వండి ఐటీ. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స‌వాల్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే నిరంతరం పోరాటం సాగిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం• భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ• దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు • ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌తెలంగాణలో జరిగే…

ఆరు గ్యారంటీలపై రాహుల్‌ సమాధానం చెప్పాలి

ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ యాడ్స్‌ ఇస్తోంది? – కెసిఆర్‌ ను మించిపోయిన కాంగ్రెస్‌ – మాజీ సర్పంచుల పక్షాన బిఆర్‌ఎస్‌ ఆందోళన సిగ్గుచేటు – చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది – కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌…

శోక నగరాన్ని సందర్శించండి

MLA Harish Rao

రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు పోస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌5: హైదరాబాద్‌కు వొస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా అశోక్‌నగర్‌ వెళ్లాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.  హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను…

దాశరథి రచనలు యువతరానికి స్ఫూర్తి కావాలి

తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన దాశరథి వర్ధంతి సభలో వక్తలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 05: ‌దాశరథి రచనలు చదవకపోతే దాశరథికి నష్టం కాదు కానీ నేటి కవులకు, రచయితలకు మరియు యువతరానికి తద్వారా సమాజానికి చాలా నష్టం అని అన్నారు నందిని సిద్ధారెడ్డి.మహాకవి దాశరథి కృష్ణమాచార్య 37వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ…

సమగ్ర సర్వేకు సర్వసన్నద్ధం

నేటి నుంచే వివరాల సేకరణకు సన్నాహాలు కఆస్తులు, అప్పులు మొదలు కుటుంబ వివరాల సేకరణ కవివరాలను గోప్యంగా కంప్యూటరీకరణకు చర్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తారు. వాటిలో…

దాశరథి కృషి భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తి

మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసిఆర్‌ ‌నివాళులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 05: ‌నా తెలంగాణ కోటి రతనాల వీణ…అని నినదించిన తెలంగాణ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమం లో దాశరథి అందించిన…

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు

మౌలిక వసతుల కల్పనలో విఫలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఫుడ్‌ ‌పాయిజన్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యా ప్రమా ణాలు దిగజారిపోయాయని, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌…