Tag telugu news online

ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్‌-1’ ‌మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక…

సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం

వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్  తమ హక్కులను కాపాడుకునే దిశగా  ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…

హైదరాబాద్‌లో ‘రియల్‌’ ‌రంగం పరుగు

గత ఆరు నెలల్లో అసాధార‌ణ‌ పురోగతి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌లీజింగ్‌ ‌లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌ ‌చేశారు.…

నగరంలో హోటళ్లపై కొనసాగిన దాడులు

కుళ్లిన మాంసం, ఆహారం గుర్తింపు…నోటీసులు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల  దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌ ‌గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్‌,…