Tag telugu news online

సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణ జరగాలి

 రైతులు వాణిజ్య వ్యవసాయం నుంచి  విముక్తి పొందాలి… రైతులకు అవసరమవుతున్న  విత్తనాలలో అత్యధిక శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం.  విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ  ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఇస్టా ఇటీవల  తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతిని  ప్రధానంగా ప్రస్తావించింది.   తెలంగాణలోని నాలుగు…

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

త్వరలో విద్యుత్‌ ‌బిల్లులపై క్యూఆర్‌ ‌కోడ్‌

‌వచ్చే నెల నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ,జూలై5 : ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్‌ , ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా నెలవారీ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్‌ ‌పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ( ‌టిజిఎస్‌పిడిసిఎల్‌ ) ‌విద్యుత్‌ ‌బిల్లులపై చెల్లింపులు చేయడానికి…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది. సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ…

టిటిడిపి పునర్జీవనం కానుందా ?

పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు  ( మండువ రవీందర్‌రావు ) ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా…