Tag telugu news online

రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా

దానిని ఆచరించి గౌరవించాలి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ..రాజ్యాంగాన్ని అపహాస్యం రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీమ్‌ కోర్టుకు వెళతాం రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే తమ కొంప ముంచిదని వ్యాఖ్య రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌.. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’ గ్రేటర్‌ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే…

మీరు తయారు చేసిన కార్యకర్తను

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా..అహంకారం దరి చేరనీయ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడను అన్ని విధాలా అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి వేములవాడ ‘కృతజత’ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుల, వృత్తి సంఘాల నాయకులకు మంత్రి సన్మానం వేములవాడ, ప్రజాతంత్ర, జూలై9 : తాను ప్రజలు తయారు చేసిన…

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ హైదరాబాద్‌,‌జూలై9: టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినందుకు సిరాజ్‌ ‌ను…

నకిలీ కంపెనీలు సృష్టించి మోసం

అమెరికాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్ ‌వాషింగ్టన్‌,‌జూలై9: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు కంపెనీ మోసాల్లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు జైలు శిక్ష వేశారు. తాజాగా ఇప్పుడీ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో…

విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై పోలీస్‌ ‌కేసు

అర్థరాత్రి దాటినా తెరవడంపై నమోదు స్టార్‌ ‌బ్యాటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహి స్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాట కలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన వన్‌8 ‌కమ్యూన్‌తో…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

మితిమీరుతున్న‘రోగ’ కారక ఫ్యాషన్‌!

 ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం  విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట.  ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు.…

ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువ పడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌ లు, చిప్పులు, సుగర్‌ కాండీలు, హోమ్‌ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల  ఆర్ట్ఫిసియల్‌ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్‌  లో…