Tag telugu news online

వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు పలు ప్రాంతాల్లో సింగరేణి బోగ్గు ఉత్పత్తికి అంతరాయం పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపునకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ ‌రావు, శ్రవణ్‌ ‌రావులను హాజరు పర్చండి నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 20 : ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్‌ ‌రావు (ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌), ఏ6 ‌శ్రవణ్‌ ‌రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టుఆదేశాలు జారీసింది. ఇప్పటికే…

నిరుద్యోగ భృతిపై మోసం

జాబ్‌ ‌క్యాలెండర్‌ ఊసే లేదు యువమోర్చా ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాబ్‌…

నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు సిసి కెమెరాల ఏర్పాటు.. పటిష్ట బందోబస్తు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాలకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఆదివారం ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత రెండు మూడు రోజులుగా పలువురు మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి…

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌

‌సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు అమ్మలాగా అన్నం పెట్టి ఆదుకునే గుణం వారి సొంతం తెలంగాణ అభివృద్దిలో వారు భాగస్వామ్యం కావాలి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 20: రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఒక బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేశారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌…

మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం.. సివిల్స్ అభ్య‌ర్థులకు ప్ర‌భుత్వం చేయూత

‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా ఇక నుంచి ఏటా జూన్‌లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌డిసెంబర్‌ ‌కల్లా అపాయింట్‌మెంట్లు నిరుద్యోగులకు అండగా నిలవడమే మా లక్ష్యం సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు చేయూతనిచ్చేలా ఈ పథకం…

కాంగ్రెస్‌ ‌కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ ‌కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో…

రాజస్థాన్‌ ‌నుంచి నగరానికి డ్రగ్స్

‌నలుగురి అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : రాజస్థాన్‌ ‌నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ‌తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ శంషాబాద్‌, ‌మాదాపూర్‌ ‌పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలోనే ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌నుంచి రేంవత్‌ ‌రెడ్డి దిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్‌…