Tag telugu news online

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

పలు గ్రామాల రాకపోలకు అంతరాయం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం పొంగుతున్న వాగులు, వంకలు గోదావరికి ఉధృంతగా వరద నీరు పరీవాహకాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న కృష్ణా ప్రవాహం మేడిగడ్డ వద్ద భారీగా వరదనీరు… గోదావరి పరివాహకంలో సీతక్క పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు…

వికలాంగులపై స్మిత వ్యాఖ్యల పట్ల సీఎం స్పందించాలి

క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి రేవంత్‌ ‌మొదటి అపాయింట్మెంట్‌ ‌వికలాంగురాలికే ఇచ్చారు..అంగవైకల్యం ఉన్న జైపాల్‌ ‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌ సీఎంఓలో పనిచేసి అవగాహనలేక మాట్లాడటం బాధాకారం..సీఎం స్పందించకపోతే ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై నిరసన దీక్ష సివిల్స్ ‌పరీక్షల కోచ్‌ ‌బాలలత మల్లవరపు డిమాండ్‌ ‌ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : దివ్యాంగులపై ఎక్స్ ‌వేదికగా…

దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతం

2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే వ్యాధులకు కారణం అంచనా వేసిన ఆర్థిక సర్వే..పార్లమెంట్‌కు సమర్పణ న్యూ దిల్లీ, జూలై 22 : షరా మామూలుగానే నేడు కేంద్ర బడ్జెట్‌  2024..ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందుసోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశ…

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించే విధంగా…

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్‌ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్‌ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…

DTF | సీఎం రేవంత్‌ నిర్ణ‌యంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌

1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్ర‌హం ప్రాథ‌మిక విద్య నిర్వీర్య‌మవుతుంద‌ని డిటిఎఫ్ ఆరోప‌ణ‌ ప్రజాతంత్ర, జూలై 21 :  రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ చేసిన ప్ర‌క‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా అన్నివ‌ర్గాల్లో వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యావేత్త‌లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ అంశంపై…

రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది

మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విష‌య‌మై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చని…